వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబైలో కుప్పకూలిన విమానం: ఐదుగురు మృతి

|
Google Oneindia TeluguNews

Recommended Video

ముంబైలో కుప్పకూలిన విమానం : ఐదుగురు మృతి

ముంబై: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఓ చార్టర్డ్ విమానం ముంబైలోని ఓ రద్దీ ప్రాంతంలో కూలిపోయింది. గురువారం మధ్యాహ్నం ఘట్కోపూర్‌లో సర్వోదయ్ నగర్‌లో ఈ ప్రమాదం చేసుకుంది. జుహు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతూ నిర్మాణంలో ఉన్న ఓ భవంతిపై కుప్పకూలినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు..

విమానంలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారనీ.. ఈ ప్రమాదం కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు వెల్లడించారు. మృతుల్లో ఓ పైలట్, ముగ్గురు ప్రయాణికులు, ఓ పాదచారి ఉన్నారు.

Chartered plane crashes while landing in Mumbai, 5 killed

విమానం కూలిపోయిన వెంటనే ఘటనా ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు.

Chartered plane crashes while landing in Mumbai, 5 killed

మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందాలు ప్రయత్నించాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం ఘటనా ప్రాంతానికి తరలివెళ్లాయి. కాగా, కొద్ది రోజుల క్రితం ఈ విమానానికి రిపేర్లు చేసినట్లు తెలిసింది. ఈ విమానం యూవై ఏవియేషన్ కు చెందిన విమానంగా గుర్తించారు. టెస్ట్ డ్రైవ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

English summary
Five people, including the pilot, were killed after a chartered plane crashed in Ghatkopar locality of Mumbai while landing on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X