బొగ్గు కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తయింది: సీబీఐ
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తైనట్లు ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. హిందాల్కో, ఇతరుల పాత్రపై దర్యాప్తు పూర్తయినట్లు సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది వీకే శర్మ వెల్లడించారు. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్తోపాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసులో సంబంధించిన అన్ని విషయాలను, డాక్యుమెంట్లను దాఖలు చేసినట్లు కోర్టుకు సీబీఐ వివరించారు. దానికి సంబంధించిన నివేదికను మార్చి 11న పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఈ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు, మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్, పలువురిని సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.
More From
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications