బొగ్గు కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తయింది: సీబీఐ
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన బొగ్గు క్షేత్రాల కుంభకోణం హిందాల్కో కేసులో దర్యాప్తు పూర్తైనట్లు ప్రత్యేక కోర్టుకు సీబీఐ తెలిపింది. హిందాల్కో, ఇతరుల పాత్రపై దర్యాప్తు పూర్తయినట్లు సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది వీకే శర్మ వెల్లడించారు. ఈ కేసులో బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్తోపాటు మరికొందరిపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ కేసులో సంబంధించిన అన్ని విషయాలను, డాక్యుమెంట్లను దాఖలు చేసినట్లు కోర్టుకు సీబీఐ వివరించారు. దానికి సంబంధించిన నివేదికను మార్చి 11న పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఈ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ ప్రధానిమంత్రి మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు, మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టీకేఏ నాయర్, పలువురిని సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.
More From
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications