షాక్: నిన్న తప్పులో కాలేసిన కరుణానిధి, నేడు అఖిలేష్ హడావుడి..
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం సింగ్ యాదవ్ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హడావుడిగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సమాజ్ వాది పార్టీని ఓటమిలోకి నెట్టారని ములాయం సింగ్ యాదవ్ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాహుల్ గాంధీతో ఎవరు కలువమన్నారు, ఎందుకు పోటీ చేశారని నిలదీస్తున్నారు. అఖిలేష్ తొందరపడ్డారని చెప్పారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తమకు భయం లేదని బీజేపీ పలుమార్లు ఎద్దేవా చేసింది.
ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లో సమాజ్ వాది పార్టీని ఓటమి బాట పట్టించినట్లే.. గతంలో తమిళనాడులోను డిఎంకేను కాంగ్రెస్ ఓడించిందని గుర్తు చేస్తున్నారు.

యూపీలో ఏమాత్రం ప్రభావం లేని కాంగ్రెస్ పార్టీకి అఖిలేష్ వందకు పైగా సీట్లు ఇచ్చారని, కానీ సింగిల్ డిపాజిట్కే పరిమితమైంది. వందకు పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం, ఆ పార్టీతో పొత్తు కారణంగా ఎస్పీ ఘోర పరాజయం చవి చూసిందంటున్నారు.
గత ఎన్నికల్లో తమిళనాడులో డిఎంకెతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అప్పుడు బలవంతంగా 41 సీట్లు దక్కించుకుంది. కానీ కేవలం 8 స్థానాల్లోనే గెలిచింది. అది డీఎంకేకు పెద్ద నష్టం చేసింది. ఇప్పుడు ఎస్పీని ఓడించింది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications