వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్రిక్తతకు దారితీసిన ఢిల్లీ జేఎన్‌యు విద్యార్థులు-టీచర్ల ర్యాలీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయుల చలో పార్లమెంటు ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. కంపల్సరీ అటెండెన్స్ పైన వారు ర్యాలీ నిర్వహించారు.

దాదాపు రెండువేల మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఓ వైపు పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. మరోవైపు వీరు ర్యాలీగా వెళ్తుండటంతో పోలీసులు అడ్డగించారు.

Cops stall JNU student-teacher march to Parliament

పోలీసులు బారీకేడ్లు పెట్టినా వాటి పై నుంచి దూకి వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసుల ప్రయత్నాలు విఫలం కావడంతో వాటర్ కెనాన్‌లు ప్రయోగించారు.

English summary
Students and teachers of JNU on Friday took out a protest march to Parliament over the issue of compulsory attendance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X