వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యాభర్తలు: ఒకరినొకరు గొడ్డలితో నరుక్కున్నారు

|
Google Oneindia TeluguNews

Couple kill each other in Hardoi
హర్దోయ్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్‌లోని రాఘవ్‌పూర్వ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు గొడ్డళ్లతో దాడి చేసుకుని మృతి చెందారు. ఈ హత్యలకు కుటుంబకలహాలే కారణంగా తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం రమాకాంత్(30), గుడియా(28) అనే దంపతులు గొడవపడ్డారు. వివాదం మరింత ముదరడంతో గొడ్డలితో పరస్పరం దాడి చేసుకున్నారు.

తీవ్రంగా గాయపడిన వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. భార్యాభర్తలు గొడవపడటానికి గల కారణాలు తెలియరాలేదు.

పిడుగుపాటుకు ముగ్గురు మృతి

మహబూబ్‌నగర్: పిడుగుపాటుకు ముగ్గురు మరణించిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తలకొండపల్లి మండలం వెలిజాల్‌లో పిడుగుపడి ముగ్గురు మరణించగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

English summary

 A husband-wife duo allegedly killed each other in Mallawan area here, police said here Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X