వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సైరస్ మిస్త్రీకి మరో షాక్: టీసీఎస్ ఛైర్మన్గా ఇషాత్
హైదరాబాద్: సైరస్ మిస్త్రీకి టాటా గ్రూప్ మరో షాక్ ఇచ్చింది. టాటా గ్రూప్ యాజమాన్యం.. టాటా కన్సల్టెంట్ సర్వీసెస్(టీసీఎస్) తాత్కాలిక ఛైర్మన్గా ఇషాత్ హుస్సేన్ ఎంపిక చేసింది. ఈ మేరకు టాటా సన్స్ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
కొద్దిరోజుల క్రితం సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో తాత్కాలిక ఛైర్మన్గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో టీసీఎస్ తాత్కాలిక ఛైర్మన్గా ఇషాత్ హుస్సేన్కు బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
English summary
Cyrus Mistry has been removed as chairman of IT giant Tata Consultancy Services or TCS and Ishaat Hussain, a trusted aide of Ratan Tata, will hold interim charge till a new chairman is appointed, the company said today.
Story first published: Thursday, November 10, 2016, 10:28 [IST]