వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జెట్ ఎయిర్ వేస్ విమానానికి బెదిరింపులు: అహ్మదాబాద్కు మళ్లింపు
ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని భద్రతా కారణాల వల్ల సోమవారం ముంబై నుండి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు.
Recommended Video
జెట్
ఎయిర్
వేస్
విమానానికి
బెదిరింపులు
|
Oneindia
Telugu
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని భద్రతా కారణాల వల్ల సోమవారం ముంబై నుండి అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు.
9W339 విమానం ఆదివారం దాటిన తర్వాత సోమవారం అర్ధరాత్రి గం.2.55 నిమిషాలకు ముంబైలో టేకాఫ్ తీసుకుంది. అనంతరం అహ్మదాబాదులో గం.3.45 నిమిషాలకు ల్యాండ్ అయింది.
భద్రతా కారణాల వల్ల విమానాన్ని మళ్లించినట్లు ప్రయాణీకులు చెప్పారని తెలుస్తోంది. కాగా, వాష్రూంలో ఎయిర్ హోస్టెస్ ఓ బెదిరింపు లేఖను గుర్తించారు. విమానంలో హైజాకర్స్, పేలుడు పదార్థాలు ఉన్నాయని లేఖలో ఉండటంతో మళ్లించారని తెలుస్తోంది.
Comments
English summary
A Delhi-bound Jet Airways flight from Mumbai was on Monday diverted to the Ahmedabad airport for "security reasons", the Press Trust of India said quoting sources. Flight 9W339, which took off from Mumbai at 2:55 am, landed at Ahmedabad airport at around 3:45 am.
Story first published: Monday, October 30, 2017, 10:00 [IST]