వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర, ఢిల్లీలోకి ప్రవేశం: పోలీసుల సెర్చ్ ఆపరేషన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉగ్రవాదులు భారీ విధ్వంసానికి కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు జైష్ ఎ మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు చెప్పడంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ-నేషనల్ కాపిటల్ రీజియన్ (NCR)లోని తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
ఉగ్రవాదులు ప్రవేశించినట్లు ఐబీ వర్గాలు హెచ్చరించడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ స్పెషల్ సెల్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో ప్రవేశించినట్లుగా అనుమానిస్తున్నారు. ఉగ్రవాదులు ముగ్గురి నుంచి నలుగురు ప్రవేశించి ఉంటారని అనుమానం.
Comments
English summary
A special cell of Delhi Police conducted raids at nine locations in the Delhi-National Capital Region (NCR) an intelligence input warned of the possibility of the presence of terrorists in the region.
Story first published: Thursday, October 3, 2019, 11:17 [IST]