వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ అల్లర్లు: హెడ్ కానిస్టేబుల్ హత్య కేసు ఛార్జీషీటులో యోగేంద్ర యాదవ్ పేరు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో పోలీసులు తాజాగా దాఖలు చేసిన ఛార్జీ షీటులో స్వరాజ్ ఇండియా చీఫ్, సామాజిక ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేరును ప్రస్తావించారు.

ఛార్జీషీటులో యోగేంద్ర యాదవ్ పేరు చేర్చినప్పటికీ.. అతన్ని మాత్రం నిందితుడిగా పేర్కొనలేదు. అతని పేరు నిందితుల జాబితాలో లేదు. అయితే, అల్లర్లు జరిగిన స్థలాన్ని సందర్శించిన యోగేంద్ర.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఛార్జీషీటులో పేర్కొన్నారు.

 Delhi Riots: Police mentions Yogendra Yadavs name in head constables murder chargesheet

ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలోని గోకల్పూరిలో బుల్లెట్ గాయాలతో హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ మృతి చెందారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్థించే, వ్యతిరేకించే వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ అల్లర్లలో సుమారు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

English summary
Swaraj India chief Yogendra Yadav's name has been mentioned in the chargesheet filed by the Delhi Police in the murder case of head constable Ratan Lal during the north-east Delhi riots in February this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X