వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను ప్రచారం చేస్తే పార్టీ ఓడిపోతుంది: దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

భోపాల్: ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. దిగ్విజయ్ కూడా పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.

ప్రచారంలో తాను పాల్గొంటే, మాట్లాడితే కాంగ్రెస్‌ ఓడిపోతుందని, పార్టీ నుంచి ఎవరు టిక్కెట్లు పొందినా వారు తప్పకుండా గెలుస్తారని, కానీ అందుకు నేను ఓ పని చేయాల్సి ఉంటుందని, ఏ కార్యక్రమంలోనూ తాను పాల్గొనకూడదని, పార్టీ తరఫున తాను ప్రచారం చేయవద్దని, ఎందుకంటే తన ప్రసంగాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడవన్నారు.

Digvijay Singh takes a jibe , says Congress will lose if I campaign

కాగా, దిగ్విజయ్‌ సింగ్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే విషయంపై స్పష్టత లేదు. ఆయన వ్యంగ్యంగా ఈ వ్యాఖ్యలు చేశారా, పార్టీపై అసంతృప్తితో చేశారా తేలాల్సి ఉంది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత కమల్ నాథ్ స్పందించారు. ఎందుకు అలా మాట్లాడారో తెలియదన్నారు.

English summary
As Congress is gearing up for the Madhya Pradesh assembly elections to defeat the ruling Bharatiya Janata Party, senior leader Digvijaya Singh said that his party will lose votes if he campaigns or gives speeches in public events.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X