వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మణిపూర్లో భూకంపం: రిక్టర్ స్కేల్పై 5.5గా నమోదు
ఇంపాల్: మణిపూర్లో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం గం.12.17 నిమిషాలకు ఈ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేల్ పైన 5.5గా నమోదయింది.
భూకంపం కారణంగా ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాద తీవ్రత గురించి అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
యైరిపోక్కు 86 కిలోమీటర్ల దూరంలో 22.8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారని తెలుస్తోంది.
Comments
English summary
An earthquake measuring 5.5 on the Richter scale struck Manipur on Sunday afternoon. The tremors were felt at 12.17 pm. There were no immediate reports of any loss of lives or damage to property.
Story first published: Sunday, January 7, 2018, 14:46 [IST]