రాజకీయపార్టీల ఖర్చుల వివరాలపై సంస్కరణలు తెచ్చే యోచనలో ఎన్నికలసంఘం
ఎన్నికల ఖర్చులపై సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఆయా రాజకీయపార్టీలు చేసే ఖర్చలపై పరిమితి విధించాలని భావిస్తోంది. ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించాలంటూ అత్యధిక రాజకీయపార్టీలనుంచి వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. సంస్కరణల ముసాయిదా సిద్ధం చేసి న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతామని వెల్లడించింది.
ఆగష్టులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించాలని ఈసీని కోరాయి. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంపై ఏమి మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ విపరీతంగా డబ్బులు పంచుతోందని పరిమితికి మించి ఖర్చు చేస్తోందని ఎన్నికల సంఘం దృష్టికి పార్టీలు తీసుకొచ్చాయి. అయితే ఖర్చులపై పరిమితి విధిస్తూ సంస్కరణలు తీసుకొస్తామని ఈసీ చెప్పడం శుభపరిణామం అని రాజకీయపార్టీలు తెలిపాయి.

ఈ క్రమంలోనే ఒక సీలింగ్ పద్ధతిని అవలంబిస్తే రాజకీయపార్టీలు డబ్బున విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా కొంత నియంత్రించొచ్చని ఆయా రాజకీయపార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications