రాజకీయపార్టీల ఖర్చుల వివరాలపై సంస్కరణలు తెచ్చే యోచనలో ఎన్నికలసంఘం
ఎన్నికల ఖర్చులపై సంస్కరణలు తీసుకురావాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఆయా రాజకీయపార్టీలు చేసే ఖర్చలపై పరిమితి విధించాలని భావిస్తోంది. ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించాలంటూ అత్యధిక రాజకీయపార్టీలనుంచి వచ్చిన పిటిషన్లను పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. సంస్కరణల ముసాయిదా సిద్ధం చేసి న్యాయమంత్రిత్వ శాఖకు పంపుతామని వెల్లడించింది.
ఆగష్టులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఎన్నికల ఖర్చుపై పరిమితి విధించాలని ఈసీని కోరాయి. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంపై ఏమి మాట్లాడలేదు. ఎన్నికల సమయంలో బీజేపీ విపరీతంగా డబ్బులు పంచుతోందని పరిమితికి మించి ఖర్చు చేస్తోందని ఎన్నికల సంఘం దృష్టికి పార్టీలు తీసుకొచ్చాయి. అయితే ఖర్చులపై పరిమితి విధిస్తూ సంస్కరణలు తీసుకొస్తామని ఈసీ చెప్పడం శుభపరిణామం అని రాజకీయపార్టీలు తెలిపాయి.

ఈ క్రమంలోనే ఒక సీలింగ్ పద్ధతిని అవలంబిస్తే రాజకీయపార్టీలు డబ్బున విచ్చలవిడిగా ఖర్చుచేయకుండా కొంత నియంత్రించొచ్చని ఆయా రాజకీయపార్టీ నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications