వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం: కలహాలతో కూతురు తల నరికిన తండ్రి

|
Google Oneindia TeluguNews

జమ్మూ/పుణె: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో అత్యంత దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ వ్యక్తిన తన ఎనిమిదేళ్ల కూతురును నరికేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

ఆదివారం సాయంత్రం మసరత్ నజ్ అనే బాలిక మారుమూల గ్రామమైన ఘరానా గ్రామంలోని తమ నివాసం బయట విగత జీవిగా పడి ఉందని పోలీసులు తెలిపారు. నరికివేయబడిన ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. నిందితుడైన ఆమె తండ్రి జకీర్ హుస్సేన్‌ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

పుణె ఘటనలో 109కి చేరిన మృతుల సంఖ్య

Eight-Year-Old Girl Allegedly Beheaded in Poonch, Father Detained

పుణె: మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని మాలిన్ గ్రామంలో వారం రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా కొండచరియలు కూలిన ప్రమాదంలో మృతుల సంఖ్య 109కి చేరింది. మరో 50 మంది ఆచూకీ లభించాల్సి ఉంది.

గత బుధవారం తెల్లవారుజామున నిద్రలోనే ఉన్న మాలిన్ గ్రామాన్ని కొండచరియలు సమాధి చేసిన విషయం తెలిసిందే. కూలిన కొండచరియల కింది నుంచి మృతదేహాలు వెలికితీత ఇంకా కొనసాగుతూనే ఉంది.

English summary
An eight-year-old girl was allegedly beheaded by her father in Jammu and Kashmir's Poonch district on Sunday. The alleged attack on the girl was a result of a family feud.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X