వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే పార్టీ పళనిసామి, పన్నీర్ దే, రెండాకుల చిహ్నం ఇచ్చిన ఈసీ, శశికళకు మరో షాక్ !

తమిళనాడు ప్రభుత్వానిదే అసలైన అన్నాడీఎంకే పార్టీ.పళనిసామి, పన్నీర్ సెల్వం చేతికి రెండాకుల చిహ్నం, పార్టీ జెండా.తమిళనాడులో సంబరాలు, శశికళకు మళ్లీ షాక్, టీటీవీ దినకరన్ వర్గీయులు మౌనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం తమిళనాడు ప్రభుత్వం చేతికి వెళ్లింది. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గంలోని అన్నాడీఎంకే అసలైన పార్టీ అంటూ భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ దెబ్బతో చిన్నమ్మ శశికళ వర్గం షాక్ కు గురైయ్యింది.

గురువారం న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీకే రెండాకుల చిహ్నం కేటాయిస్తున్నామని తేల్చి చెప్పింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం నాయకులు, కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.

Election Commission has allotted twin leaves to Edappadi team.

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మ జయలిత అభిమానులు, ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గం కార్యకర్తలు స్వీట్లు పంచిపెడుతున్నారు. బాణాసంచ కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. రెండాకుల చిహ్నం చెయ్యి జారిపోవడంతో శశికళ, టీటీవీ దినకరన్ వర్గీలు మౌనంగా ఇళ్లకే పరిమితం అయ్యారు. తమిళనాడులో ఇప్పుడు మళ్లీ రసవత్తర రాజకీయాలు మొదలైనాయి.

English summary
Election Commission has allotted twin leaves to Edappadi team. Here after AIADMK party, symbol, flag all belongs to Edappadi team.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X