ESIలో 539 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్ష్యూరెన్స్ కార్పోరేషన్ (ఈఎస్ఐసీ) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 539 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్/మేనేజ్/ సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 5,2018లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ
పేరు:
ఎంప్లాయీస్
స్టేట్
ఇన్ష్యూరెన్స్
కార్పోరేషన్
(ఈఎస్ఐసీ)
మొత్తం
పోస్టుల
సంఖ్య:
539
పోస్టు
పేరు
:
సోషల్
సెక్యూరిటీ
ఆఫీసర్/
మేనేజర్/సూపర్ఇంటెండెంట్
జాబ్
లొకేషన్
:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరి
తేదీ:
5
అక్టోబర్
2018
విద్యార్హతలు
:
ఏదైనా
గుర్తింపు
పొందిన
యూనినవర్శిటీ
నుంచి
డిగ్రీతో
పాటు
కంప్యూటర్
పరిజ్ఞానం
వయస్సు
:
అక్టోబర్
5,
2018
నాటికి
21
నుంచి
27
ఏళ్లు
వేతనం : నెలకు రూ. 9300 - 34800/-
అప్లికేషన్
ఫీజు
ఎస్సీ/
ఎస్టీ/దివ్యాంగులు/
మహిళలు/
ఎక్స్సర్వీస్
మెన్/
డిపార్ట్మెంటల్
అభ్యర్థులు
:
రూ.250/-
ఇతర
అభ్యర్థులకు:
రూ.
500/-
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా ఎంపిక
ముఖ్యతేదీలు
దరఖాస్తుకు
చివరి
తేదీ
:
5అక్టోబర్
2018
Link : https://goo.gl/wSE5FK