వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్: అమ్మకు షాక్, డిఎంకె కూటమికి పట్టం?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఎన్నికలు ముగిశాయో లేదో.. ఎగ్జిట్ పోల్స్ వెలువడడంతో ఆయా పార్టీల గెలుపోటములపై తమిళనాడులో చర్చలు జోరందుకున్నాయి. తాజా ఎగ్జిట్ పోల్ ఫలితాలు అమ్మకు షాక్ ఇస్తే.. డీఎంకే కూటమికి గెలుపుపై ధీమాను పెంచాయి. దీంతో తమిళనాడులో ముందునుంచి కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దఫా అన్నాడీఎంకే అవకాశం ఇస్తే.. మరో దఫాకు డీఎంకే కి పట్టం కట్టడం అక్కడి ప్రజలు ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.

English summary
ఎగ్జిట్ పోల్స్: అమ్మకు షాక్, డిఎంకె కూటమికి పట్టం?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X