వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ప్రమాదం జరిగింది. కోవిడ్ ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. రాజధాని ఆస్పత్రిలో మంటలు అంటున్నాయి. ప్రమాదంతో ఐదుగురు చనిపోయారు. మంటల్లో ఒకరు, ఊపిరి ఆడక నలుగురు చనిపోయారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ప్రమాదంలో చనిపోయిన వారు కూడా కరోనా సోకిన రోగులేనని తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. తర్వాత ఇతర వార్డులకు మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత మంటలు ఆర్పే యంత్రాలను ఎందుకు వాడలేదనే అంశంపై విచారణ జరుపుతామని తెలిపారు. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకొని.. మంటలను ఆర్పుతున్నాయి.

Fire At Chhattisgarh COVID Hospital Kills 5

ప్రమాద ఘటనపై ఛత్తీస్ గడ్ సీఎం భూపేశ్ భాగల్ స్పందించారు. చనిపోయిన వారి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

English summary
four to five persons were killed after a fire broke out at a Covid-19 hospital in Chhattisgarh's Raipur, say police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X