వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏంపీలో ప్రమాదం :ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మృతి

|
Google Oneindia TeluguNews

మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓకే కుటుంభానికి చెందిన ఐదుగురు మహిళలు ఈ ప్రమాదంలో మృతి చెందారు.మధ్యప్రదేశ్లోని పన్నాజిల్లాలోని మహెష్ గుప్తా కుటుంభం సత్నా నుండి కారులో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కల్వర్టు వద్దకు కారు చేరుకోవడంతో కారును అదుపుతప్పింది. పక్కనే లోయలో పడింది.

five family members death in madhya pradesh

దీంతో కారులో ప్రయానిస్తున్న గుప్తాతో పాటు కుటుంభ సభ్యులు అంజు గుప్త, జ్యోతి గుప్త, బడ్డి గుప్త అక్కడికక్కడే మృతి చెందారు.కాగా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరో మహిళ మ‌ృతి చెందింది. జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతి చెందిన వారు మొత్తం ఓకే కుటుంభం కావడంతో గుప్తా
గ్రామంలో విషాదం నెలకోంది.

English summary
at least five family members were dead in car accidents madhyapradesh on saturday naight,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X