వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ ఆరోపణలపై స్పందించిన గౌతం గంభీర్.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండని కౌంటర్..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : రెండు చోట్ల ఓటు హక్కు, రెండు ఓటర్ కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. తూర్పు ఢిల్లీ ఆప్ అభ్యర్థి అతిషి చేసిన ఫిర్యాదుపై ఘాటు సమాధానం చెప్పారు. ఓటు హక్కుకు సంబంధించిన విషయాలను ఎన్నికల సంఘం చూసుకుంటుందని, ప్రజలకు చేసిందేమీ లేనందునే ఆప్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

<strong>మసూద్ అజహర్‌ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!</strong>మసూద్ అజహర్‌ను శపించు! సాధ్వీ ప్రగ్యాపై డిగ్గీరాజా సటైర్!

ఆమ్ ఆద్మీ పార్టీకి విజన్ లేని కారణంగా గత నాలుగున్నరేళ్లలో ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని గౌతం గంబీర్ ఆరోపించారు. విజన్ ఉన్నట్లయితే ఇలాంటి నీచ రాజకీయాలు చేసుండేవారు కాదని బదులిచ్చారు.

Gautam Gambhirs Strong Retort To AAP On Voter ID Controversy

రెండు చోట్ల ఓటు హక్కు ఉన్న గంభీర్‌ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలంటూ ఆప్ నేత అతిషి డిమాండ్ చేశారు. ఆయనకు రాజింద్రనగర్‌తో పాటు కరోల్‌బాగ్‌లోనూ గంభీర్‌కు ఓటు హక్కు ఉందని అతిషి ఆరోపించారు.

English summary
Cricketer-turned-politician Gautam Gambhir today hit out at Aam Aadmi Party's Atishi, his rival for the East Delhi parliamentary seat, over the two-voter ID allegation. The AAP leader has approached the court, alleging the former cricketer holds two voter ID cards, which is illegal, and sought his disqualification.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X