పన్ను సంఖ్య పెంచాలి: భారత ఆర్థిక సర్వే హైలెట్స్
న్యూఢిల్లీ: 2016-17 ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థికవృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం ఉండే అవకాశం ఉందని ఆర్థిక సర్వే వెల్లడించింది. శుక్రవారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్జైట్లీ 2016-17 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే-2016లోని ముఖ్యాంశాలు:
పన్నులు:
*
దేశాభివృద్ధి
కోసం
పన్ను
చెల్లింపుదారుల
సంఖ్యను
పెంచాలి.
*
సంపాదిస్తున్న
వారిలో
కేవలం
5.5
శాతం
మంది
మాత్రమే
పన్ను
చెల్లింపు
జాబితాలో
ఉన్నారు.
*
వీరిని
20
శాతానికి
చేర్చాలి.
ద్రవ్యోల్బణం:
*
తగ్గుతున్న
ద్రవ్యోల్బణం
కారణంగా
ప్రజలకు
మేలు.
*
వినియోగ
సూచి
ఆధారిత
ద్రవ్యోల్బణం
వచ్చే
ఆర్థిక
సంవత్సరంలో
4.5
నుంచి
5
శాతం
మధ్య
కొనసాగే
అవకాశం.
*
ధరల
స్థిరత్వానికి
సూచిక
కూడా..
*
మార్చి
2017లోగా
5
శాతం
ద్రవ్యోల్బణం
లక్ష్యాన్ని
రిజర్వ్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(ఆర్బీఐ)
చేరుకుంటుంది.
కరంట్
ఖాతాల
లోటు:
*
జీడీపీలో
కరంట్
ఖాతాల
లోటు
1
నుంచి
1.5
శాతం
వరకూ
ఉండే
అవకాశం.
ద్రవ్యలోటు:
*
2016-17
ఎన్నో
సవాళ్లను
మన
ముందు
ఉంచనుంది.
*
స్వల్పకాల
ద్రవ్య
విధానంపై
సమీక్షించాల్సిన
సరైన
సమయం.
*
మొత్తం
స్థూల
జాతీయోత్పత్తిలో
2015-16
ద్రవ్యలోటు
3.9
శాతం.
*
ఈ
లక్ష్యాన్ని
అందుకోవడం
సాధ్యమే.
బ్యాంకింగ్,
కార్పొరేట్
రంగం:
*
2018-19
నాటికి
బ్యాంకులకు
రూ.
1.8
లక్షల
కోట్ల
మూలధనం
అవసరం.
*
ఒత్తిడిలో
ఉన్న
బ్యాంకులు
నిరర్థక
ఆస్తుల
మొత్తాన్ని
తగ్గించుకోకుంటే
ప్రమాదమే.
*
బ్యాంకింగ్
రంగంలో
మరిన్ని
ప్రైవేట్
పెట్టుబడులకు
అవకాశాలు.
*
కొనసాగనున్న
డిజిన్వెస్ట్
మెంట్.
*
ప్రభుత్వ
సంస్థల్లో
ప్రజల
భాగస్వామ్యం
పెరగాలి.
మరిన్ని
ముఖ్యాంశాలు:
*
పాల
ఉత్పత్తిలో
ప్రపంచంలోనే
అగ్రస్థానంలో
భారత్
ఉంది.
*
మొత్తం
పాలల్లో
18.5
శాతం
భారత్లోనే
*
గత
పదేళ్లలో
హార్టికల్చర్
విభాగం
2.7
శాతం
చొప్పున
విస్తరించింది.
*
ఆహార
ధాన్యాల
కన్నా
మెరుగైన
దిగుబడి.
*
డిమాండ్
ఉన్న
పంటల
దిశగా
రైతులు
సాగాలి.
*
రైతులకు
నియమిత
మొత్తంలో
సబ్సిడీ
అవసరం.
*
రైతుల
సబ్సిడీ
మొత్తాలు
నేరుగా
బ్యాంకుల్లోకే
జమ.
*
మొత్తం
సబ్సిడీల
బిల్లు
జీడీపీలో
2
శాతం
కన్నా
కిందకు
తేవాలి.
*
జాతీయ
ఆహార
భద్రత,
స్వచ్ఛ
భారత్
వేగవంతమవ్వాలి.
*
పోషకాహారం,
పరిశుభ్రత
దిశగా
ఎంతో
అభివృద్ధిని
సాధించాలి.
*
మేకిన్
ఇండియాకు
మరింత
ప్రోత్సాహం.
*
ముడి
చమురు
ధరలు
ఈ
ఏడాదంతా
బ్యారల్కు
35
డాలర్ల
వద్ద
కొనసాగే
అవకాశం.
*
దీని
వల్ల
భారత
ఖజానాకు
మేలు
జరుగుతుంది.
*
ఇండియాలో
కరెంటు
బిల్లులు
తగ్గే
రోజులు
భవిష్యత్తులో.
*
దేశవ్యాప్తంగా
విద్యుత్
ఉత్పత్తి
పెరుగుతోంది.
*
ఇండియాలో
పౌల్ట్రీ,
మత్స్య
పరిశ్రమలకు
ఆదరణ
బాగా
పెరిగింది.
*
ఈ
రెండు
విభాగాల్లో
గణనీయమైన
వృద్ధి.