వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: డ్రైవర్ నిర్లక్ష్యానికి 11మంది బలి

ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం జీపులో గుజరాత్‌లోని వల్లభీపూర్‌ ప్రాంతానికి వెళుతోంది.

|
Google Oneindia TeluguNews

గాంధీనగర్: ఆదివారం ఉదయం గుజరాత్ రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంబైకి చెందిన ఓ కుటుంబం జీపులో గుజరాత్‌లోని వల్లభీపూర్‌ ప్రాంతానికి వెళుతోంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్రక్కును వీరి వాహనం ఢీకొంది.

ఈ ఘటనలో ట్రక్కులోని ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఓ బాలుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Gujarat: 11 killed in collision between jeep, truck

కాగా, ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్‌ తప్పేంలేదని, జీపు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. జీపు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పారు.

English summary
A fierce collision between a jeep and a truck killed eleven people on the spot along the Dhundhak Barwala Road in Gujarat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X