వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలో 40 పట్టణాల్లో భూకంప ప్రమాదాలకు అవకాశాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూడిల్లీ :దేశంలోని సగం పట్టణాలకు భూ కంపాల ముప్పు ఉందని రిస్క్ మేనేజ్ మెంట్ సొల్యూషన్స్ సంస్థ హెచ్చరించింది. భూ కంపాల నుడి రక్షించుకొనేందుకు నివారణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.

జపాన్ సహా ఇతర దేశాల్లో తరచూ భూకంపాలకు సంబందించిన వార్తలను వింటుంటాం. కాని, ఈ తరహా ప్రమాదాలు భారత్ లో కూడ ఉన్నాయని రిస్క్ మేనేజ్ మెంట్ సంస్థ హెచ్చరించింది. భూకంపాల నివారణకు చర్యలు తీసుకోకపోతే సగం దేశం ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆ సంస్థ హెచ్చరించింది.

half of the country risk of earthquake

భారత్ లోని 40 పట్టణాలు హై రిస్క్ జోన్ లో ఉన్నాయని ఆ సంస్థ మెచ్చరించింది.దేశంలోని సగం ప్రాంతాల్లోని ఈ 40 పట్టణాలకు మరింత ప్రమాదం పొంచి ఉందని ఆ సంస్థ ప్రధాన పరిశోధక అధికారి రాబర్ట్ వుడ్ తెలిపారు.

ఆసియన్ మినిస్టీరియల్ కాన్పరెన్స్ ఆన్ డిజాస్టర్ రిడక్షన్ లో పాల్గొనేందుకు న్యూడిల్లీకి వచ్చిన ఆయన ఈ అంశాలను వెల్లడించారు.దేశంలో వేగంగా జనాభా పెరగడంతో పాటు, పర్యావరణ సమతుల్యత పాటించని కారణంగా భూకంపాలు చోటుచేసుకొనే ప్రమాదం పెరిగిందని ఆయన హెచ్చరించారు.

English summary
half of the country rusk zone of earthquake said risk management solutions organasation.out of the half of the country 40 towns high risk zone said nvestigation officer of risk management solutions organasation robert hood.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X