వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘10మంది పిల్లల్ని కనండి-దేవుడే చూసుకుంటాడు’

హిందువుల జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో వాసుదేవానంద్ సరస్వతి అన్నారు.

|
Google Oneindia TeluguNews

నాగపూర్: హిందువుల జనాభా పెరగాల్సిన ఆవశ్యకత ఉందని జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో వాసుదేవానంద్ సరస్వతి అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ధర్మ సంస్కృతి మహాకుంబ్ ముగింపు సమావేశాల్లో వాసుదేవానంద్ పాల్గొన్నారు.

‘Have 10 kids, god will take care of them,’ Vasudevanand Saraswati advises Hindus

'సేవ్ హిందూ' పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో వాసుదేవానంద్ మాట్లాడారు. 'ప్రతీ హిందువు ఇక నుంచి 10 మంది పిల్లల్ని కనాలి. దేవుడే వారిని రక్షిస్తాడు' అంటూ హితబోధ చేశారు. హిందూ జనాభా పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

నోట్ల రద్దుపై ప్రధాని నరేంద్ర మోడీ ఎలాగైతే ఒక నిర్ణయం తీసుకున్నారో.. అలాగే
దేశంలో గోవధను నిషేధించాలని ఆయన మోడీకి విన్నవించారు. కాగా, జ్యోతిర్ మఠ్‌లో శంకరాచార్య హోదాలో కొనసాగుతున్న వాసుదేవానంద్ సరస్వతి.. ఆ హోదాకు తగరు అంటూ న్యాయ విచారణ సైతం ఎదుర్కొంటున్నారు.

English summary
In an attempt to urge Hindus to make India a Hindu nation, Vasudevanand Saraswati of Badrikashram has called the Hindus to produce 10 children each. Vasudevanand said, “Discard the two-child norm. Have 10 instead, don’t worry about who will fend for them, god will take care of your kids,” reports The Times of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X