వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర ప్రమాదం: సిమ్లాలో బస్సు నదిలో పడి 44 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేటు బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 44 మంది మృతి చెందారు.

56 మంది ప్రయాణీకులతో ఉత్తరాఖండ్‌లోని తియునీ ప్రాంతానికి వెళ్తున్న బస్సు సిమ్లాలోని నేర్వా ప్రాంతంలో అదుపు తప్పి టాన్స్ నదిలో పడిపోయిందని పోలీసులు తెలిపారు.

సమాచారమందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 44 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.

English summary
As many as 44 people were dead after a bus fell into Tons river in Shimla district of Himachal Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X