వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పదో తరగతి పరీక్షలకు, గుర్రం పై కూడ వెళ్లవచ్చు

|
Google Oneindia TeluguNews

పదోతరగతి పరిక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రానికి ఓ విద్యార్థిని గుర్రంపై స్వారి చేస్తూ వెళ్లింది. దీంతో చూసే వారినందరని ఆ విద్యార్థి ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఆడపిల్లలకు చదువెందుకు అంటూ ఇంకా వారిని చిన్న చూపు చూస్తున్న సమాజం ఉన్న రోజుల్లో కేరళకు చెందిన ఓ విద్యార్థిని పదో తరగతి పరీక్ష రాయడానికి గుర్రం పై వెళ్లింది.

horse for 10th class girl student !

దీంతో ఇదీ గర్ల్ పవర్ అంటూ ఆ బాలిక గుర్రం పై వెళ్లిన వీడియో ను చాల మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ....ఆమే నా హీరో అని అన్నారు. కాగా ఆబాలిక వివరాలు కావాలని ఆయన సోషల్ మీడియా యూజర్లను కోరారు . సో ఈ వీడీయో చూసైనా తల్లి దండ్రులు తమ అభిప్రాయాలను మార్చుకుంటారని పలువురు యూజర్లు అశించారు.

English summary
a girl student went on horse to write her 10th class final exams in thrissur district ,Kerala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X