వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఎస్ఈ పేపర్ లీక్‌ ఎలా లీకైంది: అడ్మిన్ లేడీ టీచర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

CBSE Paper Leak Updates

న్యూఢిల్లీ: సిబిఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్ కేసులో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 35 మందిని ప్రశ్నించారు. వారిలో ఓ కోచింగ్ సెంటర్ (వికీ), 11 మంది విద్యార్థులు, 7గుు ప్రథమ సంవ్సంర విద్యార్థులు, ఐదుగురు ట్యూటర్లు, ఇద్దరు ప్రైవేట్ అధికారులు ఉన్నారు.

వారందరికీ లీకైన ప్రశ్నప్రతం అందినట్లు తెలుస్తోంది. పదో తరగతి లెక్కల పరీక్షకు ముందు రోజు మార్చి 27వ తేదీన ప్రశ్న పత్రం లీకైనట్లు సిబిఎస్ఈకి ఓ ఈమెయిల్ వచ్చింది. పేపర్ లీక్‌పై పోలీసు కంట్రోల్ రూంకు కూడా ఓ కాల్ వచ్చింది.

How CBSE board exam papers got leaked on WhatsApp, circulated on social media

దేశవ్యాప్తంగా ఉ్న సిబిఎస్ఈ కార్యాలయాలకు దర్యాప్తులు విస్తరించాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో వాట్సప్ గ్రూప్‌నకు ఓ లేడీ ట్యూటర్ అడ్మిన్‌గా వ్యవహరించినట్లు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.

ప్రశ్న పత్రాలను డబ్బులకు విక్రయించారనే ఆరోపణలను పోలీసులు తిరస్కరిస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరి నుంచి పది నుంచి 15 వేల వరకు వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని ఓ జాతీయ మీడియా వార్తాకథనం తెలియజేసింది.

English summary
A day before the Class 10 Mathematics exam, that is March 27, the Central Board in Secondary Education (CBSE) received an e-mail claiming that the paper had been leaked. The police too got a call in the control room about the alleged paper leak on the same Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X