వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్తి చిదంబరానికి పెద్ద ఊరట, బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం తనయుడు కార్తి చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 లక్షల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కార్తి చిదంబరం అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయనను సీబీఐ కొద్ది రజోుల క్రితం అరెస్టు చేసింది. విచారణ నిమిత్తం న్యాయస్థానం కార్తిని విచారణ అధికారుల కస్టడీకి కూడా ఇచ్చింది.

Huge relief for Karti Chidambaram in INX Media case; Delhi High Court grants bail
.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఆయనను విచారణాధికారులు పలుమార్లు విచారించారు. మరోవైపు ఆయన బెయిల్ ప్రయత్నాలు ఇటీవలి వరకు విఫలమయ్యాయి. తాజాగా, శుక్రవారం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

English summary
In a major relief to Karti Chidambaram, son of former Union Minister P Chidambaram, the High Court on Friday granted a bail to him in connection with the INX Media case filed by the Central Bureau of Investigation (CBI).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X