వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు కొత్తగా 33 యుద్ద విమానాలు... రష్యాతో చర్చలు

|
Google Oneindia TeluguNews

భారత వాయుసేనను మరింత పటిష్టం చేసేందుకు భారత్ పూనుకుంది. ఈనేపథ్యంలోనే కొత్త 33 యుద్ద విమానాల కొనుగోలుకుు రంగం సిద్దం చేసింది. ఈ నేపథ్యంలోనే 21- మిగ్ ఫైటర్స్‌తోపాటు 12 సుఖోయ్ -30 విమానాల కొనుగోలుకు ప్రతిపాదనలు చేసింది. వీటికి సంబంధించి మరికొద్ది రోజుల్లో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలకు అమోదం తెలపనున్నట్టు సమాచారం.

మనవేళ్లు మన కంట్లోనే...! రాహుల్ గాంధీయో కాదు బీజేపీ నేతల పేర్లను ఇరికించిన పాకిస్థాన్మనవేళ్లు మన కంట్లోనే...! రాహుల్ గాంధీయో కాదు బీజేపీ నేతల పేర్లను ఇరికించిన పాకిస్థాన్

వైమానిక దళానికి చెందిన పలు యుద్ద విమానాలు ఇప్పటికే చాల వరకు కూలి పోయిన పరిస్థితి. దీనికి తోడు దాయదీ పాకిస్థాన్ ఎప్పుడు కవ్వింపు చర్యలకు దిగుతున్న నేపథ్యంలోనే భారత్ ముందు జాగ్రత్త చర్యగా మరిన్ని యుద్ద విమానాల కొనుగోలుకు రంగం సిద్దం చేసింది.

IAF is pushing a proposal to acquire 33 new combat aircraft,

ఇందుకు సంబంధించి రష్యాతో చర్చలు కూడ ప్రారంభించింది. కొత్త విమానాల కొనుగోలు ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా రష్యాతో చర్చలు పూర్తి చేసుకోవాలని భారత వాయుసేన యోచిస్తోంది. కాగా ఇప్పటికే గడిచిన 15 సంవత్సరాల్లో 250కి పైగా సుఖోయ్ యుద్ద విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇచ్చిన వాటితో భారత్‌కు పూర్తిగా యుద్ద విమానాలు సరిపోతాయని వాయుసేన అధికారులు తెలిపారు.

English summary
In an apparent effort to boost its dwindling fighter squadron strength, the Indian Air Force (IAF) is pushing a proposal to acquire 33 new combat aircraft including 21 MiG-29s and 12 Sukhoi 30s.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X