ఐడీబీఐ బ్యాంకు రిక్రూట్మెంట్ 2016-17:500ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
అర్హత గల అభ్యర్థుల నుంచి ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం కాంట్రాక్టు విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఐడీబీఐ. నవంబర్30, 2016వరకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
పోస్టు
పేరు
:
ఎగ్జిక్యూటివ్
ఖాళీలు
:
500
ఏకీకృత
వేతన
భత్యం
:
మొదటి
సంవత్సరం-17,000
ఒక
నెలకు/
రెండో
సంవత్సరం-18,500
ఒక
నెలకు/
మూడో
సంవత్సరం-20,000
ఒక
నెలకు
దరఖాస్తు రుసుం : ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్థులకు-500రూపాయల ఫీజు, మిగతా వారికి 700 ఫీజు వసూలు చేస్తారు. డెబిట్ కార్డులు(రుపే/వీసా/మాస్టర్ కార్డు/మేస్ట్రో), క్రెడిట్ కార్డులు,ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యాష్ కార్డులు ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్టు ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అహ్మదాబాద్, అమృత్ సర్, భోపాల్, బెంగుళూరు, బెల్గాం, భుబనేశ్వర్, కోయంబత్తూర్, చెన్నై, చంఢీఘర్, గువాహటి, గ్వాలియర్, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, కొచ్చి, లక్నో, మధురై, మంగళూరు, ముంబై, నాగ్ పూర్, న్యూఢిల్లీ, పాట్నా, పుణే, రాయ్ పూర్, రాజ్ కోట్, రాంచి, తిరువనంతపురం, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం : ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి ఐడీబీఐ రిక్రూట్ మెంట్ 2016-17 ను అనుసరించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 16,2016 నుంచి మొదలయ్యే దరఖాస్తుల ప్రక్రియ నవంబర్30,2016తో ముగుస్తుంది.