వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు

|
Google Oneindia TeluguNews

మంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు కావాలని అడిగారు. వారి సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేశారు అని మండిపడ్డారు. శనివారం ఆయన మంగళూరులో ప్రచారం నిర్వహించారు.

if you doubt about soldiers : modi to opposition

సైనికాధికారుల లేఖ తర్వాత ..
రాజకీయ లక్ష్యాల కోసం సాయుధ బలగాలను ఉపయోగించుకోవడం ఏంటని మాజీ సైనికాధికారులు రాసిన లేఖ దుమారం రేపింది. ఆ మరుసటి రోజే ప్రధాని మోదీ దాడుల గురించి ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

వారిది కుటుంబ పాలన
కుటుంబ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్, జేడీఎస్ అని .. కర్ణాటక ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శించారు మోదీ. వారు కుటుంబ రాజకీయాల నుంచి స్పూర్తి పొందుతుంతే .. బీజేపీ మాత్రం జాతీయత నుంచి స్పూర్తి పొందుతోందని గుర్తుచేశారు. అక్కడ వారి కుటుంబాలకు లాభం చేకూర్చాలని ప్రయత్నిస్తుంటే .. మేం మాత్రం బలహీనవర్గాల సాధికారత కోసం అహర్నిసలు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సిద్ధాంతం వంశోదయ, మా సిద్ధాంతం అంత్యోదయ అని తీవ్రస్థాయిలో విమర్శించారు మోదీ.

English summary
If the Army attacks on the terrorists, "Need proof to the opposition the Prime Minister said. Asked about evidence of the lightning strikes on Pakistan. They have expressed doubts over their capacity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X