వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పఠాన్‌కోట్ విచారణ షాక్: రూ.50 ఇస్తే ఎయిర్‌బేస్‌లోకి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన దాడి విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎయిర్ బేస్ వద్ద తగినంత భద్రత లేదని, రూ.50 ఇస్తే వాటిని తీసుకొని స్థానికులను అక్రమంగా ఎయిర్ బేస్‌లోకి అనుమతించేవారని దర్యాఫ్తు వర్గాలు తెలిపాయి.

ఎయిర్ బేస్ లోపల ఉగ్రవాదులు దాడి చేసేందుకు స్థానికంగా సాయం అందిందని దర్యాఫ్తు అధికారులు భావిస్తున్నారు. కాల్ డేటాను పరిశీలించి ఉగ్రవాదులకు సాయపడిన వారిని గుర్తించే దిశగా విచారణ జరుపుతున్నారు.

Illegal entry was allowed at Pathankot Airbase for Rs 50, reveals attack probe

ఇటీవల పఠాన్‌కోట్ ఎయిర్ బేస్ పైన ఉగ్రవాదులు దాడి చేయగా, ఈ దాడిలో ఏడుగురు భద్రతా దళాలు అమరులయ్యారు. ఆరుగురు ఉగ్రవాదులను మన జవాన్లు హతమార్చారు. ఈ దాడి ఘటన పైన జాతీయ దర్యాఫ్తు సంస్థ విచారణ జరుపుతోంది.

English summary
Illegal entry was allowed at Pathankot Airbase for Rs 50, reveals attack probe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X