వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్లాస్ రూమ్ లో వైద్య విద్యార్థినిపై యువకుడు అలా...ఎందుకంటే?

కేరళ కొట్టాయంలోని మెడికల్ కాలేజీ క్లాస్ రూమ్ లో తోటి విధ్యార్థులు చూస్తుండగానే ఆదర్శ్ అనే అదే కాలేజీకి చెందిన మాజీ విధ్యార్థి క్లాస్ రూమ్ లోనే ఓ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం:క్లాసు రూమ్ లో అందరూ చూస్తుండగానే ఓ వైద్య విధ్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ యువకుడు.అంతే కాదు తాను కూడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకొంది.

కేరళ కొట్టాయంలోని మెడికల్ కాలేజీలో క్లాస్ రూమ్ లో ఆదర్శ్ అనే విధ్యార్థి అదే కాలేజీలో చదవుకొన్నాడు. బుదవారం నాడు మధ్యాహ్నం కాలేజీకి వచ్చి క్లాస్ రూమ్ లో ఓ విద్యార్థిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు.

ఆ విధ్యార్థిని క్లాస్ రూమ్ నుండి తప్పించుకొనే ప్రయత్నం చేయగా ఆమెను వెంటాడి మరీ పెట్రోల్ పోసి నిప్పంటించాడు.తాను కూడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొన్నాడు.

in kerala medical college classroom, she was set on fire

అయితే ఆ విధ్యార్థిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇధ్దరు విధ్యార్థులకు కూడ గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆదర్శ్ తో పాటు అతను నిప్పటించిన విధ్యార్థిని కూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కొట్టాయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ కాలేజీలో సమ్మె జరుగుతోంది. ఈ సమ్మె జరుగుతోండగా కొంతమంది విధ్యార్థులు క్లాస్ రూమ్ లో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది.

English summary
A 20-year-old student was doused with petrol and set on fire in full view of other students at a medical college in Kerala's Kottayam on Wednesday. Her assailant had set himself on fire as well. Both had suffered serious burn injuries and died in hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X