వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ విరాళం: భారత్‌ది పెద్ద మనసు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ మరో సారి పెద్ద మనసు చాటుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే విపత్తులకు సహాయం అందించే ఐక్యరాజ్య సమితి అత్యవసర నిధికి భారీ విరాళాన్ని ప్రకటించింది.

2015-16 సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి అత్యవసర సేవల విభాగమైన సెంట్రల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫండ్ (సీఈఆర్ఎఫ్) కు 5,00,000 డాలర్లు ( రూ. 34 కోట్లు) విరాళంగా అంధించింది. ఇంతే మొత్తాన్ని 2014 సంవత్సరానికి ప్రకటించింది.

India to contribute Rs 34 crore to UN emergency response fund

మానవతా దృక్పథంతో స్పందించాల్సిన అంశాల్లో భారత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ముందు నుంచే ప్రపంచ దేశాల్లో తలెత్తిన విపత్తులకు భారత్ సహాయం చేస్తూనే ఉంది. ఇప్పుడు తమ వంతుగా భారత్ భారీ విరాళాన్ని ప్రకటించింది.

ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకునే విపత్తులకు సహాయం అందించే విషయంలో తమ వంతు సహకారం అంధిస్తామని భారత్ తరుపున ఐక్యరాజ్య సమితి సేవల విభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అభిషేక్ సింగ్ తెలిపారు.

English summary
India has endeavoured to be the early responders in cases of humanitarian crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X