అగ్ని-4 పరీక్ష విజయవంతం.. మరింత బలపడిన అణ్వస్త్ర సామర్థ్యం
భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. అగ్ని-4 క్షిపణి పరీక్ష సక్సెస్ అయ్యింది. దీంతో భారత్ అణ్వస్త్ర సామర్థ్యం మరింత బలపడింది. కేంద్ర స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అణ్వాయుధ సహిత అగ్ని-4 క్షిపణి రేంజి 4 వేల కిలోమీటర్లు కాగా.. ఇది ఐఆర్ బీఎమ్ (ఇంటర్మీడియట్ రేంజి బాలిస్టిక్ మిస్సైల్) శ్రేణికి చెందినది అని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

సోమవారం రాత్రి 7.30 గంటలకు ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు. సాధారణ ప్రక్రియలో భాగంగా పరీక్ష చేశారు. ఈ ప్రయోగం ద్వారా అగ్ని-4లో అన్ని వ్యవస్థలు సజావుగా పనిచేస్తున్నాయని తేలింది. క్షిపణి విశ్వసనీయత మరోసారి ప్రూవ్ అయ్యిందని రక్షణ శాఖ పేర్కొంది. లోపాలకు తావులేని రీతిలో కనీస నిరోధ సామర్థ్యాన్ని కలిగి ఉండాలనే భారత్ విధానాన్ని ఈ పరీక్ష మరోసారి చాటిచెప్పిందని వివరించింది.
-
ప్లీజ్ మా నాన్న "ఏడో పెళ్లి" ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! -
IT ఉద్యోగులకు గుడ్ న్యూస్. లేఆఫ్స్ లేవు.. కంపెనీ కీలక ప్రకటన! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications