వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్లు, నల్లధనమని ఐ.టి. శాఖ అనుమానం

డిల్లీలోని జైన్ కో ఆపరేటివ్ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్లు అయ్యాయి,పెద్ద నగదునోట్ల రద్దు తర్వాత ఈ నగదును డిపాజిట్ చేశారు.అయితే ఈ నగదును నల్లధనంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ప్రైవేట్ , ప్రభుత్వ బ్యాంకుల్లో అక్రమంగా నల్లధనాన్ని మార్పిడిచేసుకొనేందుకుగాను అక్రమార్కులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని జైన్ కోఆపరేటిట్ బ్యాంకులో సుమారు 120 కోట్ల నగదు డిపాజిట్లను ఆదాయపు పన్నుశాఖ అధికారులు గుర్తించారు. ఈ నగదు నల్లధనంగా ఐటిశాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

ఆధాయపు పన్నుశాఖకు చెందిన డిల్లీశాఖాధికారులు డిల్లీలోని జైన్ బ్యాంకు బ్రాంచ్ లో దాడులు చేసి షాక్ గురయ్యారు. నల్లధనం ఈ బ్యాంకులో 120 కోట్లు డిపాజిట్ చేశారని అధికారులు అనుమానిస్తున్నారు.

inocome tax department uncovers rs120 crore deposited in jain cooperative bank

ఢిల్లీలోని జైన్ కో ఆపరేటివ్ బ్యాంకులోని లావాదేవీలపై ఐదురోజులుగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నల్లధనం ఉన్నట్టు గుర్తించారు.పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఈ బ్యాంకులో పెద్ద ఎత్తున నగదు జమ కావడంతో అధికారులు సోదాలు నిర్వహించారు.

ఈ నగదును ఎవరెవరు ఎప్పుడు డిపాజిట్ చేశారు. వారికి ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నల్లధనాన్ని మార్పిడిచేసుకొనేందుకుగాను అక్రమార్కులు బ్యాంకులను ఉపయోగించుకొంటున్నారని ఆదాయపు పన్నుశాఖాధికారులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

English summary
inocome tax offficers detected rs120 crores deposited in jain cooperative bank in newdelhi. after demonetisation various accounts deposited rs120 crore. inicome tax officials searching from five days in the bank.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X