రాళ్లు రువ్విన ఆందోళనకారులు: సీఆర్పీఎఫ్ వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి, ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీనగర్ నౌహట్టా ప్రాంతంలో ఆందోళనకారులు సీఆర్పీఎఫ్ వాహనాన్ని చుట్టుముట్టడంతో డ్రైవర్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నంలో వాహనం ముగ్గురు యువకులపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. దీంతో శ్రీనగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు.

కాగా, సీఆర్పీఎఫ్ వాహనం ఓ సీనియర్ అధికారిని దింపి తిరిగి వస్తుండగా పెద్ద ఎత్తున ఆందోళనకారులు అడ్డుకుని రాళ్లు రువ్వారని పోలీసులు వెల్లడించారు. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి వచ్చేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
ఈ ఘటనతో ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా విమర్శలు చేశారు. తుపాకులు కాకుండా జీపులు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు.
-
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్లోని క్రేన్కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్ -
తెలంగాణ నూతన సీఎస్ గా- రేవంత్ మార్క్ నిర్ణయం..!! -
కివీసీ ప్లేయర్ కన్నీటి పర్యంతం, ఓడినందుకు కాదు - ఇండియన్ వైబ్రేషన్స్ తో ఒక్కసారిగా..!! -
Kavuri Sambasiva Rao: కావూరి సాంబశివరావు మృతి వార్తలు ? క్లారిటీ ఇదే..! -
పాకిస్తాన్ కు ఐసీసీ భారీ నగదు బహుమతి! ఎన్ని కోట్లంటే..!












Click it and Unblock the Notifications