వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత భూభూగంలోకి చొచ్చుకొచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు, ఎదురుకాల్పులు
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ పుల్వామా సోమవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ముగ్గురు ఉగ్రవాదులు పుల్వామా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడ్డారు. దీనిని గుర్తించిన భారత బలగాలు అప్రమత్తమయ్యారు.
మన బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను, ఒక భారతీయుడికి గాయాలు అయ్యాయి. పుల్వామా జిల్లాలోని డ్రాబ్గామ్ ప్రాంతంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చారు.
మరోవైపు, పుల్వామా సెక్టారులో హిజ్బూల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్ను భారత బలగాలు పట్టుకున్నాయి.
Comments
jammu and kashmir encounter terrorists army జమ్ము కాశ్మీర్ ఎన్కౌంటర్ తీవ్రవాదులు టెర్రరిస్టులు ఆర్మీ సైన్యం
English summary
Encounter underway between terrorists & Army at Drabgam in Pulwama district in Jammu and Kashmir on Monday.
Story first published: Monday, April 30, 2018, 13:08 [IST]