వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత భూభూగంలోకి చొచ్చుకొచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు, ఎదురుకాల్పులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ పుల్వామా సోమవారం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ముగ్గురు ఉగ్రవాదులు పుల్వామా ప్రాంతంలో భారత భూభాగంలోకి చొరబడ్డారు. దీనిని గుర్తించిన భారత బలగాలు అప్రమత్తమయ్యారు.

మన బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక జవాను, ఒక భారతీయుడికి గాయాలు అయ్యాయి. పుల్వామా జిల్లాలోని డ్రాబ్‌గామ్ ప్రాంతంలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు చొచ్చుకు వచ్చారు.

J&K: Encounter underway between terrorists & Army at Drabgam

మరోవైపు, పుల్వామా సెక్టారులో హిజ్బూల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్‌ను భారత బలగాలు పట్టుకున్నాయి.

English summary
Encounter underway between terrorists & Army at Drabgam in Pulwama district in Jammu and Kashmir on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X