వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతా సిబ్బంది వాహనంపై ఉగ్రదాడి: ఐదుగురు జవాన్లకు గాయాలు

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. భద్రతాసిబ్బంది వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్‌: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. భద్రతాసిబ్బంది వాహనంపై దాడి చేసి కాల్పులు జరిపారు. దీంతో ఐదుగురు జవాన్లు గాయాలపాలయ్యారు. అనంత్‌నాగ్‌ జిల్లాలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం అనంత్‌నాగ్‌లోని లాజిబల్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో.. ముష్కరులు అక్కడి నుంచి పారిపోయారు.

J&K: Terrorists attack CRPF vehicle, 5 jawans injured

ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతమంతా ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు భద్రతా దళాలు తెలిపాయి.

English summary
Five jawans were injured in Jammu and Kashmir's Anantnag district after a CRPF vehicle was attacked by the terrorists on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X