వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షోపియాన్ ఎన్‌‌కౌంటర్: నలుగురు ఉగ్రవాదులు హతం

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్‌లో జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కిలూర ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకుంటున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టాయి.

ఈ సమయంలోనే ఉగ్రవాదులు భద్రతా సిబ్బందిపైకి కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

 Jammu and Kashmir: 4 Terrorists Killed in Shopian Encounter

ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనే వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. మిగితా ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

English summary
Four militants were killed in an encounter with security forces in Shopian district of Jammu and Kashmir on Friday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X