వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదులు హతం, పోలీసు మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని ఫతేహ్‌హడల్‌ ప్రాంతంలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఓ పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారం మేరకు బుధవారం ఉదయం ఈ ఆపరేషన్‌ నిర్వహించగా.. పోలీసులపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు వెల్లడించారు.

Jammu and Kashmir: 3 militants killed, 1 police martyred in encounter

ఈ ఘటనలో మరికొందరు పోలీసులు గాయపడినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ముందు జాగ్రత్తగా అధికారులు ఆ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ను నిలిపివేసి.. విద్యాసంస్థలను మూసివేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

English summary
Three terrorists were killed and a police personnel was martyred during encounter between security forces and terrorists in Fateh Kadal area of Srinagar on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X