జయ ఓకే: ఎప్పుడు కోరితే అప్పుడు, అపోలో ప్రతాప్. సి. రెడ్డి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అపోలో ఆసుపత్రి గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్. సి. రెడ్డి అన్నారు.
శనివారం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జయలలితను ఐసీయూ నుంచి త్వరలో స్పెషల్ రూంకు తరలిస్తామని ప్రతాప్. సి. రెడ్డి చెప్పారు.

జయలలితకు ఇన్ ఫెక్షన్ పూర్తిగా నయం అయ్యిందని, ఆమె స్వయంగా ఆహారం తీసుకుంటున్నారు. ముందులాగే అందరిని పలకరిస్తున్నారని అన్నారు. అయితే జయలలితను ఎప్పుడు డిశ్చార్జి చెయ్యాలో అనే విషయం ఆమె నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
తరువాత ఆ విషయం మాకు చెబితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి వివరించారు. జయలలిత ఆరోగ్యంపై అపోలో చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి రెండో సారి మీడియా ముందు క్లారిటీ ఇవ్వడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications