వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం అయిన గంటల్లోనే ఐపీఎస్ అధికారులను బదిలి చేసిన యడ్యూరప్ప, ఇంటెలిజెన్స్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు మొదలైనాయి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అధికారులను ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప బదిలీ చేస్తున్నారని సమాచారం.

Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప

బీదర్ జిల్లా ఎస్పీ దేవరాజ్ ను బెంగళూరు నగర సెంట్రల్ డీసీపీగా బదిలీ చేశారు. అమర్ కుమార్ పాండేని ఇంటెలిజెన్స్ ఏడీజీపీగా, సందీప్ పాటిల్ ను ఇంటెలిజెన్స్ డీఐజీగా బదిలీ చేశారు. బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీగా ఎస్. గిరీష్ ను బదిలీ చేశారు.

Karnataka CM BS Yeddiyurappa transfers 4 IPS officers with in hours of taking oath

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బీఎస్ యడ్యూరప్ప మొదట రైతుల రుణమాఫి పై అధికారులతో చర్చించారు. రైతుల రుణమాఫీ విషయం చర్చలు పూర్తి అయిన తరువాత ఐపీఎస్ అధికారుల బదిలీలపై బీఎస్. యడ్యూరప్ప దృష్టిసారించారు.

English summary
BS Yeddyurappa government transferred 4 IPS officers within 4 hours of taking charge. Devraj, Sandeep Patil , S Girish, Amar Kumar trasferd IPS officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X