ఓపీనియన్ పోల్స్: మోడీ-షా ఎఫెక్ట్!, సిద్ధరామయ్యకు అధికారం దూరమేనా?
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 12న జరగనుండగా, పూర్తి ఫలితాలు మే 15న వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పలు మీడియా సంస్థలు ఓపీనియన్ పోల్స్ విడుదల చేస్తున్నాయి.
దాదాపు అన్ని సర్వేలు కూడా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ అధికారం ఏర్పాటు చేసేంత మెజార్టీ రాదని చెబుతున్నాయి. దీంతో ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించినా.. కాంగ్రెస్, బీజేపీలకు మరో పార్టీ మద్దతు అవసరమవుతోంది. దీంతో జేడీఎస్ కింగ్ మేకర్గా మారే అవకాశం ఉంది.
ఏబీపీ న్యూస్-సీఎస్డీఎస్ ఓపీనియన్ పోల్ ఫలితాలు
బీజేపీ: 89-95
కాంగ్రెస్: 85-91
జేడీ(ఎస్)+: 32-38
ఇండియా
టూడే,
కార్వీ
ఓపీనియన్
పోల్
కాంగ్రెస్: 90-91(ఓటింగ్ శాతం37)
బీజేపీ: 76-86( ఓటింగ్ శాతం 35)
జేడీఎస్: 34-43
సీ-ఫోర్ ఓపీనియన్ పోల్
కాంగ్రెస్: 126(ఓటింగ్ శాతం 46)
బీజేపీ 70(31 శాతంఓటింగ్)
జేడీఎస్: 27(ఓటింగ్ 16శాతం)
టీవీ9-సీ ఓటర్ సర్వే
కాంగ్రెస్: 102 సీట్లు
బీజేపీ: 96
జేడీఎస్: 25