వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

న్యూస్ నేషన్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి ఎక్కవ సీట్లు, పడిపోయిన కాంగ్రెస్, పెరగని జేడీఎస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని ఎక్కువ సర్వేలు వెల్లడిస్తుండటం గమనార్హం. కొన్ని సంస్థలు బీజేపీ, కొన్ని సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతున్నప్పటికీ.. ఈ రెండు పార్టీలకు జేడీఎస్ మద్దతే కీలకం కానుందని దాదాపు అన్ని సంస్థల సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

న్యూస్ నేషన్ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం..

బీజేపీ: 105-109
కాంగ్రెస్: 71-75
జేడీఎస్: 36-40
ఇతరులు: 2-3 స్థానాలు లభించే అవకాశాలున్నాయని పేర్కొంది.

Karnataka exit poll results 2018: Exit polls predict fractured mandate, JD(S) may emerge kingmaker

2019 లోకసభ ఎన్నికల ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాయి. జేడీఎస్ కూడా తనవంతుగా ప్రచారాన్ని విస్తృతంగానే నిర్వహించింది. అసలైన ఫలితాల కోసం మాత్రం మే 15 వరకు వేచిచూడాల్సిందే.

English summary
Another exit poll by News Nation has projected 105 to 109 seats for BJP, 71 to 75 for Congress and 36- 40 for JD(S)+.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X