వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి బదిలి, రూ. 7,000 కోట్ల దెబ్బ, బీజేపీ ప్రభుత్వం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అవినీతి పరులకు సింహస్వప్నం అయిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి దాసరిని మరోసారి కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసింది. కట్టడ, భవన నిర్మాణ కార్మికుల శాఖ అధికారిగా ఉన్న సిన్సియర్ ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిని వేరే శాఖకు బదిలి చేశారు. కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించకపోవడం వలనే ఆమెను బదిలి చేశారని తెలిసింది.

ఆ ఎమ్మెల్యేల విషయంలో సీఎంకు అమిత్ షా ఏం చెప్పారు, నామినేషన్లకు నో చాన్స్ !ఆ ఎమ్మెల్యేల విషయంలో సీఎంకు అమిత్ షా ఏం చెప్పారు, నామినేషన్లకు నో చాన్స్ !

రోహిణి సింధూరి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి కేజీ. శాంతారామ్ ను నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గత ఫిబ్రవరి నెలలో రోహిణి సింధూరి దాసరిని కట్టడ, భవన నిర్మాణ, కార్మిక శాఖ కార్యదర్శిగా బదిలి చేశారు.

Karnataka IAS officer Rohini Sindhuri transfered from KBCWWB

కార్మిక శాఖలోని రూ. 7,000 కోట్ల బదిలి చెయ్యడానికి రోహిణి సింధూరి అంగీకరించలేదని, అందుకే ఆమెను మరో శాఖకు బదిలి చేశారని ఆరోపణలు ఉన్నాయి. కార్మిక శాఖలో అవినీతి జరగడానికి ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరి అంగీకరించకపోవడం వలనే ఆమెను బదిలి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఐఏఎస్ అధికారి మౌనిష్ మోద్గిల్ ను బదిలి చేసిన 24 గంటలు పూర్తి కాకముందే మరో ఐఏఎస్ అధికారిని రోహిణి సింధూరిని బదిలి చెయ్యడం విశేషం. కర్ణాటకలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలకు తెర లేసింది. మొత్తం మీద సిన్సియర్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిణి సింధూరిని బదిలి చెయ్యడంతో ఐఏఎస్ అధికారులు ఉలిక్కిపడ్డారు.

English summary
Karnataka IAS officer Rohini Sindhuri transfered from KBCWWB
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X