వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైనాన్స్: రూ 3 లక్షల రూ. 2,000 నోట్లు సీజ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పెద్ద నోట్లు రూ.1,000, రూ.500 రద్దు చేసినా వడ్డీ వ్యాపారులు, బ్లాక్ మనీ ఉన్న వారు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. బ్యాంకుల్లో వారికి ఉన్న పరిచయాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విచ్చలవిడిగా కొత్త రూ. 2,000, రూ.500 నోట్లు తీసుకుని వ్యాపారం చేసుకుంటున్నారు.

కర్ణాటకలోని తుమకూరులోని శ్రీరాజ్ సినిమా థియేటర్ సమీపంలో చోళమండల ఫైనాన్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో పని చేస్తున్నపద్మరాజ్ అనే వ్యక్తి అనుమానాస్పందంగా వెలుతున్న విషయం గుర్తించిన క్యాతసంద్ర పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

Karnataka police seized Rs 3 lakh rupees

అతని దగ్గర రూ. మూడు లక్షల విలువైన రూ.2,000 నోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. మూడు లక్షల విలువైన కొత్త నోట్లకు సంబంధించి పద్మరాజ్ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు అన్నారు. ఇతను ఇంత పెద్ద మొత్తంలో రూ.2,000 నోట్లు ఎలా తీసుకువచ్చారు అని ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. పద్మరాజ్ మీద కేసు నమోదు చేశామని, అతను ఇంతకు ముందు ఎంత మొత్తంలో రూ. 2,000 నోట్లు తీసుకున్నాడు అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

English summary
Tumkuru sriraj theater near the 2000 rupee notes Rs 3 lakh is seized. The padmaraj business men is arrested in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X