వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టికల్ 370 తొలగిస్తే కశ్మీర్ స్వాతంత్య్రానికి బాటలు :ఫరూక్ అబ్దుల్లా

|
Google Oneindia TeluguNews

బీజేపీ విడుదల చేసిన మ్యానిఫెస్టో పై ఇప్పటికే పలు విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను తొలగిస్తామని నేటి మ్యానిఫెస్టోలో పేర్కోంది.దీంతో మేము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా.దీనిపై ఆయన తీవ్రంగా స్పందించారు. కాగా ఆర్టికల్ ను రద్దు చేస్తే కశ్మీర్ స్వాతంత్య్రానికి బాటలు వేసినట్టే నని అయన పేర్కోన్నారు.

కాగా బిజేపి నిర్ణయానికి వ్యతిరేకంగా తము పోరాటం చేస్తామని అన్నారు. బీజేపీ దీనిని రద్దు చేయాలని చూస్తున్నారంటే బహుశా ఇది అల్లా కోరిక కూడ కావచ్చు అని అన్నారు. బీజేపీ ఆ పని చేస్తే అది ఖచ్చితంగా స్వాతంత్య్రానికి దారీ తీస్తుందని ఫరూక్ అబ్దూల్లా అన్నారు. కాగా ఇప్పటికే 370 ఆర్టికల్ తోపాటు ఆర్టికల్ 35 ను సవాల్ చేస్తూ సుప్రింకోర్టులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి ,కాగా ఈనేపథ్యంలోనే బీజేపీ సైతం చాల రోజుల నుండి ఆర్టీకల్ 370 ని రద్దు చేస్తామని చెబుతున్నారు.

Kashmir will get freedom from them,if Revoke Article 370,

మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి సైతం దీనిపై స్పందించారు.ఇప్పటికే కశ్మీర్ అల్లోకల్లోలంగా ఉందని ,ఇప్పుడు బీజేపీ నిర్ణయంతో కశ్మీర్ తోపాటు దేశం కూడ అల్లకల్లోలమవుతుందని అన్నారు.కాగా నిప్పుతో బీజేపి ఆడుకోవద్దని ఆమే సూచించారు.

English summary
National Conference president Farooq Abdullah on Monday said abrogating Article 370 of the Constitution will pave way for "freedom" for people of Jammu and Kashmir and asked the BJP try joining the hearts and not break them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X