వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్యూటీ పార్లర్ లో యువతికి మత్తు ఇచ్చి గ్యాంగ్ రేప్

బ్యూటీ పార్లర్ లో మాట్లాడేందుకు వచ్చి యువతికి మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటన కోల్ కతాలో చోటుచేసుకొంది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కోల్ కతా: ఓ బ్యూటీ పార్లర్ లో మాట్లాడేందుకు వచ్చిన యువతికి మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నిందితులు . నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

కోల్ కత్తా నగరంలోని ముకుందాపూర్ లోని ఓ బ్యూటీ పార్లర్ కు మాట్లాడేందుకు వచ్చిన రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ కలిసి వచ్చారు. అయితే అక్కడే ఉన్న యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.

Kolkata woman raped inside beauty parlour, two arrested

బ్యూటీ పార్లర్ లో యువతి ఒంటరిగా ఉన్న విషయాన్ని గుర్తించిన నిందితులు పథకం ప్రకారంగా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.ఆమెకు భోజనం తెప్పించి బోజనంలో మత్తు మందు కలిపారు. యువతి స్పృహ కోల్పోయిన తర్వాత నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Two men were arrested for allegedly raping a young woman inside a beauty parlour in Kolkata, the city police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X