వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లాలూ ప్రసాద్ యాదవ్కు కోర్టు మరో షాక్: మూడో కేసులోను దోషి, రేపు శిక్ష ఖరారు
పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్. మూడో దాణా కుంభకోణం కేసులోను ఆయనను కోర్టు దోషిగా తేల్చింది. ఈ మేరకు బుధవారం రాంచీ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది.
Recommended Video
Fodder
scam
:
దాణా
స్కాం:
లాలూకు
శిక్ష
ఖరారు
వాయిదా
!
ఛాయ్ బసా ట్రెజరీ కేసులో లాలూను దోషిగా తేలుస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఇది లాలూ ప్రసాద్కు మరో గట్టి షాక్. ఈ కేసులో లాలూతో పాటు జగన్నాథ మిశ్రాను కూడా దోషిగా తేల్చింది.
ఇప్పటికే ఇతర కుంభకోణాల్లో అతనికి జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ మూడో కేసు 1990ల నాటి కేసు. ఆయనకు రేపు శిక్ష ఖరారు చేయనున్నారు. లాలు ఇఫ్పటికే రెండు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
English summary
Rashtriya Janata Dal (RJD) chief Lalu Prasad was on Wednesday convicted in the third fodder scam case by a special Central Bureau of Investigation (CBI) court in Ranchi. This comes as another setback for the former Bihar chief minister, who is already serving a sentence in prison in connection with another fodder scam case.