వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పేదేం లేదు: నటి కేసుపై సదానంద, కార్తీక్‌కు ఊరట

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: తన తనయుడు కార్తీక్ గౌడ పైన నటి, మోడల్ మైత్రేయ ఫిర్యాదు విషయమై కేంద్రమంత్రి సదానంద గౌడ సోమవారం స్పందించారు. ఆయన ఢిల్లీలో మాట్లాడారు. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పలుమార్లు చెప్పానని తెలిపారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఇంతకుముంది నేను చెప్పేందుకు ఏమీ లేదన్నారు.

వంద రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో తన శాఖ గురించి సదానంద సోమవారం మాట్లాడారు. ఈ సందర్భంగా తన తనయుడి విషయమై విలేకరులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు.

Law will take its course: Sadananda on rape accused absconding son

ముందస్తు బెయిల్

నటి, మోడల్ మైత్రేయ కేసులో కేంద్ర రైల్వే శాఖమంత్రి సదానంద గౌడ తనయుడు కార్తీక్ గౌడకు సోమవారం ముందస్తు బెయిల్ వచ్చింది. బెంగళూరు సెషన్స్ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.

కాగా, నటి, మోడల్, మైత్రేయ.. కార్తీక్ గౌడ పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు దీని పైన విచారణ జరుపుతున్నారు. సదానంద గౌడకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు.

English summary

 Railway minister DV Sadananda Gowda on Monday said law would take its own course on the complaint of rape and cheating lodged by an actress against his son Karthik Gowda, who maintained he had been falsely implicated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X